అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ తో ముగ్గురు మృతి చెందారని ఏపీ వైద్య అధికారులు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో వివరాలను వెల్లడించారు. కృష్ణా, విశాఖపట్నం , గుంటూరు జ
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాల్లో �
Vizag | ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఆదివారం తెల్లవారుజామున పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో విశాఖ ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. మురళీ నగ
Vizag | తన ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో ఓ యువతిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన విశాఖలోని ఓ హోటల్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లికి
మరో 11 నగరాలు కూడా సముద్రమట్టాలు పెరుగడమే కారణం: నాసా న్యూఢిల్లీ, ఆగస్టు 10: పర్యావరణ మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం, హిందూ మహాసముద్ర జలాలు వేడెక్కడం తదితర కారణాల వల్ల రానున్న రోజుల్లో భారత్లోని తీరప్రాం
విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల
హిందుస్థాన్ షిప్యార్డ్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అ�
కరోనా ప్రభావం వలన థియేటర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు మూతపడ్డ థియేటర్స్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి తెరచుకోలేదు. దీంతో సినీ ప్రియులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలనే ఆశ�