అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధన�
చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్�