విశాఖపట్నం : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైజాగ్లోని రుషికొండ బీచ్ సమీపంలో తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆగస్టు 13వ తేదీన ఆలయాన్ని ప్రారంభించనున్నట్ల
హిందుస్థాన్ షిప్యార్డ్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అ�
కరోనా ప్రభావం వలన థియేటర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు మూతపడ్డ థియేటర్స్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి తెరచుకోలేదు. దీంతో సినీ ప్రియులు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీలనే ఆశ�
అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధన�
చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్�