Soumya Shetty | ఆమె సోషల్మీడియాలో ఓ ఇన్ఫ్లూయెన్సర్.. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్లు కొట్టేస్తుందేమో అనుకుంటే.. ఫ్రెండ్ ఇంటికే కన్నం �
IPL 2024 | అరుణ్ జైట్లీ స్టేడియం కంటే వైజాగ్లో ఎక్కువ సదుపాయాలున్నాయా..? లేక తెలుగు ప్రజల మీద బీసీసీఐకి ఉన్నఫళంగా ప్రేమ పుట్టుకొచ్చిందా..? క్యాపిటల్స్ టీమ్ వైజాగ్ తీరాన తమ హోమ్ మ్యాచ్లు ఆడటానికి గల కారణా�
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్లో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీని వీడగా.. తాజ�
‘వైజాగ్తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదు. నా సినిమాలు మిగతా ఏరియాలతో పోలిస్తే వైజాగ్లో బాగా ఆడతాయి.. అందుకు. ఈ డిసెంబర్ నెలంతా సినిమాల పండగలా అనిపిస్తుంది.
Cricket Betting | విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస�
Vizag Beach | విశాఖ ఆరే బీచ్లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Hyderabad | సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, కొల్లూరు పోలీసులు కలిసి మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని సీజ్
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట�