AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
అతి త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం వైజాగ్లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు వైజా�
వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం రానే వచ్చింది. ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఈవెంట్కు హాజరయ్యేందుకు చిరంజీవి (Chiranjeevi) , రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని అండ్ టీం స్పెషల్ ఫ్లైట్లో
దర్శకుడు కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna). ఈ ఏడాది సంక్రాంతి టైంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బంగార్రాజు మంచి టాక్ సొంతం చేసుకుంది. కాగా కల్యాణ్ కృష్ణ నెక్ట్స్ సినిమా విషయంలో ఎదురుచూసే ధోరణిలో ఉన్నాడని టాక్ న
అభిలాష్ బండారి, హృతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకుడు. వెంకటరత్నం నిర్మాత. టైటిల్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ నేపథ్యంలో నడిచే సస్పెన్స�
అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి మొదలుకానున్నాయి. 29 నుంచి సర్వీలు ప్రారంభించాలని సివిల్ ఏవియేషన్శాఖ అనుమతులు జారీచేసింది. స్కూట్ కంపెనీకి చ�
Lingampally Railway Station | నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స