Vizag Beach | విశాఖ ఆరే బీచ్లో ఇసుక నల్లగా మారింది. ఇలా రంగు మారడం చర్చనీయాంశమైంది. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని భావిస్తుండగా, అది కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Vizag Beach | విశాఖ సాగరతీరం మరోసారి నల్లగా మారిపోయింది. సముద్రంలో నుంచి బొగ్గు పొడి గుట్టలుగా కొట్టుకొచ్చిందా అన్నట్టుగా ఆర్కే బీచ్లోని ఇసుక నలుపు వర్ణంలోకి మారిపోయింది. ఇది చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Hyderabad | సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, కొల్లూరు పోలీసులు కలిసి మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని సీజ్
ఒడిశాలోని (Odisha) బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ (Balasore) సమీపంలోని బహనాగ్ బజార్ (Bahanga Bazar) రైల్వే స్టేషన్ వద్ద యశ్వంత్పూర
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట�
Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ప్లాంట్ను టేకోవర్ చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి జాయింట్ వెంచర్ కింద ఉక్కు పరిశ్రమ టేకోవర్పై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట�
AP News | పాపం.. అదే తన చివరి పుట్టిన రోజు అవుతుందని ఆ బాలిక అనుకోలేదేమో ! బర్త్ డే అని అప్పటిదాకా సంతోషంగా ఆడిపాడిన బాలికను విధి కబలించింది. బర్త్ డే పార్టీ చేసుకుని కొద్ది గంటలు అయినా అయ్యిందో లేదో అప్పుడే పై�
IND vs AUS | బోర్డర్ గవాస్కర్ సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఒడిసి పట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే తొలి వన్డేలో పైచేయి సాధించిన భారత్.. వైజాగ్ వేదికగా రెండో వన్డేకు స�
GIS | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తమ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్( GIS )ను నిర్వహిస్తున్న వైజాగ్( Vizag )క�
AP Capital | ఏపీ రాజధాని అంశంలో మళ్లీ అయోమయం తలెత్తింది. రాష్ట్రానికి ఒక్క రాజధాని ఉంటుందా? మూడు రాజధానులు ఉంటాయా? అనే సందిగ్ధం నెలకొంది. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరమీదకు తెచ్చినప్పటికీ జగన్ �
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
అతి త్వరలోనే వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం వైజాగ్లోని ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడిన మాటలు వైజా�