AP News | విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే.. ఓ యువకుడు ఉరేసుకోవడం పలు అనుమానాలను రేకెత�
JEE Mains 2025 | జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. జనవరి 22 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లను చూసి ఏపీకి చెందిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులు బిత్తరపోతున్నారు.
Human Trafficking | ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను వైజాగ్లో పోలీసులు అరెస్టు చేశారు. కిరండోల్ - విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికలను అక్రమంగా తరలిస్తున్న�
Kodali Nani | మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని లా విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో వైజాగ్ మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad to Vizag | హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? సాధారణ రైళ్లలో వెళ్తే 12 గంటలు.. అదే వందేభారత్ రైలులో అయితే 8.30 గంటల్లోనే వెళ్లొచ్చు. కానీ అదే నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్�
Mazaka | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ ఏడాది రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా ఫేం త్రినాథరావు నక్కినతో మజాకా (Mazaka) సినిమా �
Rushikonda Palace |రుషికొండ భవనాలపై పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె.. రుషికొండ భవనాలు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సెటైర్లు వేశారు. రు�
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు. ఈ నెల 30వ తేదీన స్థానిక �
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లోని మూడు ఏసీ బోగీల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
MVV Satyanarayana | విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. గత ఏడాది జరిగిన కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎ�
MVV Satyanarayana | విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసును రీఓపెన్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎంవీవీకి అనేక భూదందాలు, ఆర్థిక నేరాలతో సంబంధాల�
Vizag | విశాఖ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి ప్రభుత్వం భారీగా చేరికలకు తెరలేపింది. ఈ విషయాన్ని విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. 20 మంది వైసీపీ కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకుంటున్నామని పేర్కొన్�
Vizag | ఏపీలో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వైజాగ్ మేయర్ పీఠంపై కన్నేసింది. జీవీఎంసీపై పట్టుకోసం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తో�
AP News | పిల్లలను బెదిరించడానికి ఓ తండ్రి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలను బలితీసుకుంది. వాళ్ల అల్లరిని మాన్పించేందుకు ఆ తండ్రి చనిపోతానని హెచ్చరించాడు. కానీ వాళ్లు వినిపించుకోకపోవడంతో ఉరేసుకుంటున్నట్లు డ్ర�