UPSC Civils 2023 Results | పెరాలసిస్ ఆమెను ఇంటికే పరిమితం చేసింది. అయినప్పటికీ నిరాశ చెందక.. చదువుపై ఆసక్తిని చంపుకోలేక.. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగింది. సివిల్స్ ఫలితాల్లో 887వ ర్యాంకు సాధించింది. ఆమె వైజ�
గ్రాన్యూ ల్స్ ఇండియాకు చెందిన ప్లాంట్లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్గ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్లాంట్ను ఈ నెల 8 నుంచి 12 వరకు తనిఖీలు చేసి జీరో 483 అబ్జర�
Vizag Drug Case | సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వ్యవహారంతో మత్స్య ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డ్రగ్డీల్ తర్వాత ఆక్వా పరిశ్రమకు నష్టం జ�
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మా�
Vizag Drugs Case | విశాఖ సీపోర్టులో భారీగా డ్రగ్స్ బయటపడటం రాజకీయంగా పెను దుమారం లేపింది. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా చేసిందని.. విశాఖలో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారంతో వైసీపీకి సంబంధం ఉందని టీడీపీ అధి�
Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్�
Allu Arjun Multiplex | టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోలు మహేష్బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్లు మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్
Soumya Shetty | ఆమె సోషల్మీడియాలో ఓ ఇన్ఫ్లూయెన్సర్.. సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్.. ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఆమె సినిమాల్లో పెద్ద ఛాన్స్లు కొట్టేస్తుందేమో అనుకుంటే.. ఫ్రెండ్ ఇంటికే కన్నం �
IPL 2024 | అరుణ్ జైట్లీ స్టేడియం కంటే వైజాగ్లో ఎక్కువ సదుపాయాలున్నాయా..? లేక తెలుగు ప్రజల మీద బీసీసీఐకి ఉన్నఫళంగా ప్రేమ పుట్టుకొచ్చిందా..? క్యాపిటల్స్ టీమ్ వైజాగ్ తీరాన తమ హోమ్ మ్యాచ్లు ఆడటానికి గల కారణా�
కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐదేండ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో శ్రీనివాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్లో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీని వీడగా.. తాజ�
‘వైజాగ్తో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదు. నా సినిమాలు మిగతా ఏరియాలతో పోలిస్తే వైజాగ్లో బాగా ఆడతాయి.. అందుకు. ఈ డిసెంబర్ నెలంతా సినిమాల పండగలా అనిపిస్తుంది.
Cricket Betting | విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస�