కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న అగ్నిపథ్ నిర్ణయంతో తమ భవిష్యత్తు ఖతమయ్యిందనే ఉద్యోగార్థుల ఆక్రోశమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న విధ్వంసానికి ప్రధాన కారణమని రైల్వే పోలీసుల�
శుక్రవారంనాటి ఉద్రిక్తతల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం రాత్రి నుంచే పలు రైళ్లను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ �
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో విధ్వంసానికి పాల్పడిన నిందితులకు గాంధీ దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు.. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దశల వారీగా
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని మున్సిపాలిటి సిబ్బంది ఆదివారం తొలగించారు. దీంతో నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. అల్కాపూర్ కాలనీలో ప్రతిష్ఠించిన శ
లక్నో: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై ఉత్తర ప్రదేశ్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం ముస్లి�
లక్నో: ప్రతి శుక్రవారం జరిగే హింస తర్వాత బుల్డోజర్లకు పని చెబుతామంటూ బీజేపీ నేత వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్లో బుల్డోజర్ సంస్కృతిని ఆయన గుర్తు చేశారు. పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శ�
కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు 1990ల నాటి దుస్థితిని తలపిస్తున్నాయని కశ్మీరీ పండిట్లు అంటున్నారు. ‘కశ్మీర్ మాది. మా పూర్వీకులు ఇక్కడే బతికారు. కశ్మీర్లో భద్రత ఉంటుందంటే ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాం. కానీ, �
ఖార్టూమ్ : సూడాన్ డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, అరబ్బుయేతరుల మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 168 మంది దుర్మరణం చెందగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని డార్ఫర్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్ప�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �