కోల్కతా: బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికార
పాకిస్తాన్లోని ఫ్రెంచ్ రాయబారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్లో చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించం: మంత్రి కేటీఆర్ ట్వీట్ పరిస్థితి అదుపులోనే ఉంది: హోంమంత్రి మహమూద్అలీ హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ)/భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య �