మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. జహంగీర్పురి ప్రాంతంలో ర్యాలీపై రాళ్ల దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన అల్లర్లలో స్థానికులతోపాటు పలువురు పోలీసుల
బీర్భం హింసాకాండలో బాధిత కుటుంబాలకు చెందిన పది మందికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ఉద్యోగాలను కల్పించారు. బీర్భంలోని రాంపూర్హట్ గ్రామంలో సజీవ దహనమైన బాధితుల కుటుంబ సభ్యుల�
Manipur polls: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టితో కలిపి
ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీ మతచిచ్చు రాజేస్తుంది. సీఎం కే చంద్రశేఖర్రావు ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తున్నది.
ప్రధాని ముఖం మీదే పేర్కొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్, జనవరి 21: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోదీ ముఖం మీదే కుండబద్దలు కొట్టారు. దేశంలో హింసాయుత, ఉద్రిక్త వాతావరణం అలుముకుందని �
హైదరాబాద్ : ములుగు జిల్లా వెంకటాపురం కొండాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మరదలిపై వ్యామోహంతో ఓ ఉన్మాది తన భార్య, అత్త, అమ్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఇందులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమ�
ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న జనం ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పదుల సంఖ్యలో మరణించిన ప్రజలు 12 మంది పోలీసుల మృతి మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగ
Lakhimpur kheri | violence | లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది.
కోల్కతా, అక్టోబర్ 9: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కేసులో సీబీఐ 11 మందిని అరెస్టు చేసింది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా హింస చెలరేగింది. పలువురు హత్యకు గురయ్యారు. ద
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని హౌరా ప్రాంతంలో ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం హింస చోటుచేసుకుంది. జగత్ వల్లభపూర్ లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర�