సోషల్ మీడియా లో, సామూహికంగా, వ్యక్తిగతంగా అసత్య ప్ర చారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ జిల్లా సీపీ సత్యనారాయణగౌడ్ హెచ్చరించారు. గురువారం వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా స�
మునుగోడులో ముమ్మాటికీ గెలుపు టీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రస్థానానికి మునుగోడు గెలుపు శుభారంభాన్ని ఇస్త
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
రామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోస్ హింసాకాండలో జరిగిన నష్టానికిగానూ రూ.2.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ 12 ఏండ్ల బాలుడికి నోటీసు వచ్చింది. ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా ఒక గుంపు తన ఇంట్లో
అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న
ఎన్ఐఏ సోదాలను నిరసిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) శుక్రవారం కేరళలో చేపట్టిన బంద్ హింసకు దారితీసింది. పలువురు పీఎఫ్ఐ సభ్యులు పలు బస్సులు, వాహనాలను, రోడ్డు పక్కన దుకాణాలను ధ్వంసం చేశారు.
బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్ష�
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
చెన్నై, జూలై 17: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బ�
దేశంలో అశాంతిని సృష్టిస్తూ, హింసాయుత కార్యకలాపాలకు పాల్పడుతున్న నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్న ఓ నిందితుడిని నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాట�
అగ్నిపథ్ ప్రకటనతో ఉద్యోగం రాదనే బాధతోనే ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేపట్టారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. కేంద్ర ఆస్తులను ధ్వంసం చేస్తేనే తమ ఆవేదన తెలుస్తుం�
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రైల్వేస్టేషన్పై యువకులు దాడికి పాల్పడ్డారని, ఇందులో 46 మందిని ఆధారాలతో సహా అరెస