Viswanji Maharaj | సమాజ మేలు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ కోరారు. గురువారం శివ్వంపేట మండలం గూడురు గ్రామంలో దత్తాత్రేయస్వామి, శిరిడీ సాయినాథ మందిరాల నిర్మాణం సందర్భంగా ఆయన శిలాన్యాసం చేశ�
Violence In Manipur | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ హింస రాజుకున్నది. (Violence In Manipur ) గురువారం పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ సంఘ�
మణిపూర్లో హింసాకాండ కొనసాగుతున్నది. బుధవారం చురాచంద్పూర్ జిల్లాలో దుండగుల కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంగళవారం కాంగ్పోంగ్పీ జిల్లాలో ముగ్గురు గిరిజను�
మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. కాగా, బుధవారం ఇరు మిలిటెంట్ వర్గాల మధ్య జరిగిన వేర్వేరు ఘటనల్లో గాయపడ్డ ఇద్దరు గు�
Chittor SP | గొడవ చేయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరులో పర్యటించారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ, పోలీసులపై కాదని స్పష్టం చేశారు.
‘ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ హింసను ప్రోత్సహించదు. అలాంటి సమాజం హింసను సహించదు. కానీ నేడు భారతీయ సమాజంలో హింసాత్మక అల్లర్లు సంస్థాగత వ్యవస్థగా రూపొందినయ్' అన్నారు రాజనీతి శాస్త్రవేత్త పాల్ ఆర్ బ్రాస�
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
ఇంఫాల్: పొరుగురాష్ట్రం మిజోరంపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ మండిపడ్డారు. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరం తంగాను హెచ్చరించారు.
దేశవాప్తంగా మహిళపై హింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నివేదిక చెబుతున్నది. మహిళలపై నేరాలకు సంబంధించి 2021లో 23,700 కేసులు నమోదు కాగా, 2022లో 30 శాతం పెరిగి 30,957 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయని తెలిపిం�
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ, లైంగికదాడుల ఘటనలపై మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మల స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీ తక్షణమే జోక్యం చేసుకుని, పరిస్థితులను చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
త్యం రగులుతున్న మణిపూర్ సంక్షోభం కారణంగా అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని కౌన్సిల్ ఆఫ్ ఇవాంజికల్ చర్చస్ ఇన్ ఇండియా (సీఈసీ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొ
పశ్చిమబెంగాల్ (West Bengal) పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది.
మణిపూర్లో రెండు నెలలుగా జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చురాచాంద్పుర్ జిల్లాలోని లంగ్జా, చింగ్లాంగ్మే గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గుర�