YCP Complaint | ఏపీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఏపీ గవర్నర్ నజీర్కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో విప్లవ పోరాటాలపై కాంగ్రెస్ కొనసాగిస్తున్న హింసాకాండను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు.
భర్త తన తల్లితో కొంత సేపు గడపటం, ఆమెకు కొంత డబ్బు ఇవ్వడం తన భార్యను వేధించడం కిందకు రాదని ముంబై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ఆ భర్తపైన, ఆయన బంధువులపైనా గృహ హింస నుంచి మహిళల పరిరక్షణ చట్టం ప్రకారం చర్యల
Uttarakhand Violence: ఓ మదర్సాను కూల్చివేయడంతో హల్ద్వానిలో హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ విధించిన కర్ఫ్యూను ఎత్తివేశారు. కానీ ఇవాళ కొన్ని చోట్ల షాపులు తెరువగా, స్కూళ్లను మాత్రం మూసివేశారు
Uttarakhand Violence: మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో హింస జరిగింది. ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. దీంతో వంద మంది వరకు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన మదరసాను క
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరంలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింసలో 60 మందికి పైగా గాయపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సాను అధికారులు కూల్చి�
మణిపూర్లో (Manipur) వరుసగా హింసాత్మక ఘటనలు (Violence) చోటుచేసుకుంటున్నాయి. బుధవారం తెంగ్నోపాల్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసు కమాండోలు మరణించిన విషయం తెలిసిందే.
Kannada language: బెంగుళూరులో హోటళ్లపై దాడి చేశారు. కన్నడ రక్షా వేదిక చేపట్టిన నిరసన ప్రదర్శన ఆందోళనకు దారి తీసింది. వాణిజ్య సముదాయాల్లో బోర్డులు స్థానిక కన్నడ భాషలో ఉండాలని ఇటీవల బీబీఎంపీ ఆదేశ�
రియాలిటీ షో బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకున్నది.