Manipur | మణిపూర్లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమ
Conrad Sangma - Manipur | మణిపూర్లో ఎన్ బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయాం అని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ఖండించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్తో, ప్రధాని �
ఉత్తరప్రదేశ్లోని భరూచ్లో ఆదివారం దుర్గ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింస ఉద్రిక్తతలను రాజేసింది. ఈ ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. పోలీసులు 30 మందిని అదుపులోనికి తీస�
Manipur Violence | మణిపూర్లో జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు ప్రభుత్వ ఆసుపత్రికి నిప్పుపెట్టారు. పోలీస్ అవుట్పోస్ట్ సమీపంలోనే ఈ �
అంతర్గత కల్లోలంతో బ్రిటన్ అట్టుడుకుతున్నది. దేశవ్యాప్తంగా జాత్యహంకారవాదులు వలసవాదులపై దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. లూటీలు, దహనాలకు పాల్పడుతూ శాంతిభద్రతల యంత్రాంగానికి సవాలు విసుర�
Bangladesh Crisis | ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh) అట్టుడుకుతోంది. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 440కి చేరింది.
Bangladesh | బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసన హింసాత్మకంగా మారింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో కోటా రద్దు చేయాలన్న డిమాండ్తో గత నెలలో మొదలయ్యాయి. చివరకు ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకంగా మార
Nagababu | ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనను సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తుందని, ఆ పార్టీ ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వ�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ (PM Modi ) ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా.
Manipur violence | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
Violence | లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) సందర్భంగా పశ్చిమ బెంగాల్ (West Bengal ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు (Violence) చోటు చేసుకున్నాయి.
బీహార్లోని దవాఖానలో ఓ గర్భిణి (25) మరణించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు అక్కడ విధ్వంసానికి దిగారు. దవాఖానలోని ఓ నర్సును మొదటి అంతస్తు నుంచి తోసేశారని వార్తలు వెలువడ్డాయి. ఈ దాడి ఘ