రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా వృద్ధి చెందుతున్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చి చూస్తే తెలంగాణ పట్టణీకరణలో రెండున్నర దశాబ్దాలు ముందున్నది. 2025 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకొనే అవకాశం ఉ�
‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లో శనివారం చివరిరోజు నిర్వహించ
గిరిజన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ ప్రణాళికలను సిద్ధం �
గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో పల్లెలు కొత్తకళను సంతరించుకున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ శరత్ అన్నారు. ఆదివారం ఆయన జనగామ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలి�
తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్ల�
సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై)లో మన పల్లెలు సత్తా చాటుతున్నాయి. దేశంలోని ఆదర్శ గ్రామాల్లో మన గ్రామాలే గత కొంతకాలంగా మొదటి పది స్థానాల్లో నిలుస్తున్నాయి. టాప్లోని 20 గ్రామాల్లో తెలంగాణకు చెందినవ�
ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా 5వ విడత ప�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచా�
దేవరకొండ నియోజకవర్గంలోని పీఏపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దుగ్యాల గ్రామంలో ఆ పార్టీకి చెందిన 120 కుటుంబాలు టీఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార�
మీ గ్రామానికి మీరే కథానాయకులు కావాలి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడేండ్ల కిందట ఇచ్చిన పిలుపునకు యావత్ తెలంగాణ స్పందించింది. ఎంతగానంటే.. దేశంలో ఆదర్శ గ్రామాల జాబితా తయారుచేస్తే టాప్-20లో 19 మనవే ఉం డేంత. ఇ�
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, ఇందుకు కేంద్ర ప్రభు త్వం ఇటీవల నిర్వహించిన సర్వేనే తార్కాణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వచ్చే
బాలానగర్, మే 30 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మొదంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థా�
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేలా రాష్ట్ర సర్కారు ఊరికో ఆటస్థలాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు నందన వనాలుగా రూపుదిద్దుకోగా, గ్రామాలకు సమీపంలో ఏర