గ్రామాల్లో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు (బీపీవీ) చిట్టడవులను తలపించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు పూర్తయ్యాయి. అదే తరహాలో ఎక్కువ స్థలంలో తొలిదశలో ప్రతి మండలంలో ఐదు బీపీ�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్�
ఇప్పుడు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. పచ్చకోక చుట్టుకొని మాగాణం మురిసిపోతున్నది. ఊరిజనం జాతరలో పల్లె పదం వినిపిస్తున్నది. బొడ్రాయి పండుగ.. బోనాల పండుగ.. బీరప్ప ఉత్సవం.. పెద్దమ్మ పెద్దిరాజు వార్షిక
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ర్టాలకు రూ.కో ట్లు ఇస్తున్న కేందరం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. పథకం ప్రారంభంలో రాష్ర్టానికి రూ. 190 కోట్లు
సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన (ఎస్ఏజీవై-సాగి) పథకం అమలులో తెలంగాణ చరిత్ర సృష్టించింది. పథకం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్రం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో మన గ్రామాలు అగ్రభాగాన నిలిచాయి.
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలో కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్య
తిరిగి రావాలె. ఇకడ ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం వేగంగా నడుస్తున్నది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు వచ్చి పనులు చేస్తున్నారు. గల్ఫ్లో ఉన్న మనోళ్లంతా వస్తే ఇకడే మస్తు పని దొర
నల్లగొండ : ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ
తెలంగాణ ఘనకీర్తిని ఈసారి మన పల్లెలు దేశానికి చాటిచెప్పాయి. ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ పేరిట పార్లమెంటులోని దాదాపు 800 మంది ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలకు అభివృద్ధి ప్రాతిపదికన కేంద్రం ర్యాంకులను ప్
ఒక దార్శనికుడి పరిపాలనలో తెలంగాణలోని ప్రతి ఊరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఒక ట్రాక్టర్ ఊరి స్వరూపాన్ని మార్చేసింది. చెత్తను ఏరేసింది. మురుగుకాల్వల్లో మురుగును తోడేసింది. ఊరంతా పచ్చదనాన్ని పరిచేసిం
పచ్చని చెట్లే తోరణాలై, పరిశుభ్రతకు ఆలవాలమై అలరారుతున్న తెలంగాణ పల్లెలు దేశానికి కాంతిరేఖలై దారిచూపుతున్నాయి. పల్లె ప్రగతితో పల్లవిస్తున్న మన పల్లెలు మరోసారి జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలిచాయి
న్యూఢిల్లీ, జనవరి 31: కొవిడ్ మహమ్మారి దేశ విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పాఠశాలల్లో 6-14 ఏండ్ల మధ్య వయసు ఉండే గ్రామీణ ప్రాంత చిన్నారుల నమోదు తగ్గిందని 2021-22 ఆర్థిక సర్వే వెల్లడించింది. ఎఎస్ఈఆర్(రూరల