పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది ఈ రోజే. ఎండిన పంటభూములు తడిచింది ఈ రోజే. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది ఈ రోజే. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది ఈ రోజే. తెలంగాణ వరప్రదాయిని,
‘ప్రగతి’ కార్యక్రమాలతో సత్ఫలితాలు.. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తా: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి పనులు, అధికార్ల పనితీరును పరిశీలిస్తా అదనపు కలెక్టర�
ఓవైపు మరోవైపు వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో వైరస్వ్యాప్తికి అవకాశం ముందస్తు జాగ్రత్తలు పాటిస్తేనే మేలు హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా
లక్నో: వైద్య సౌకర్యాల విషయంలో భారతదేశంలో పట్నాలకు, పల్లెలకు జమీన్ ఆస్మా అంతరముందని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ వంటి వెనుకబడిన రాష్ట్రంలో చాలా ఊళ్లల్లో కుటుంబాలకు కుటుంబాలే కరోనా
నిజామాబాద్ : కరోనా పాజిటివ్ ఎక్కువగా ఉన్న, కరోనా లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఆయన జిల్లా కమ్మర�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడ
కఠిన ఆంక్షలు, కట్టడితో ఫలితాలు నెలలోనే భారీగా తగ్గిన కరోనా కేసులు కరోనా సెకండ్ వేవ్తో విలవిల్లాడిన పల్లెలు ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాయి. నెల క్రితం గ్రామాల్లో విలయతాండవం చేసిన వైరస్ క్రమంగా తగ్గుమ
వెబినార్ ద్వారా అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు నమస్తే తెలంగాణ నెట్వర్క్: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీ య స్థాయిలో ఇచ్చే పురస్కారాలకు ఎంపికైన స్థానిక సంస్థలకు శన�
అమ్మిన వ్యక్తే తిరిగి పట్టా చేసుకుండుఅధికారుల నిర్వాకంతో ఆదివాసీలకు ఇక్కట్లు పెంబి: ఓ వ్యక్తి దురాలోచన.. అధికారుల నిర్వాకం ఓ ఊరినే ముంచింది. అమ్మిన భూమిని గ్రామస్థులకు తెలియకుండా తిరిగి పట్టా చేసుకోవడం�