జాబితాను సిద్ధంచేసిన పంచాయతీరాజ్శాఖ పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల నుంచి డైలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎ�
పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాల ఆరా నివేదిక ఆధారంగా అవార్డులు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలో ఎంపిక చేసిన 724 గ్రామాల్ల�
చెన్నె: భారత ఫాస్ట్ బౌలర్ నటరాజన్ తన స్వగ్రామంలో క్రికెట్ మైదానం నిర్మిస్తున్నాడు. తమిళనాడు సేలం సమీపంలోని చిన్నపంపట్టి గ్రామంలో సకల సౌకర్యాలతో మైదానం ఏర్పాటు చేస్తున్నట్లు నటరాజన్ ప్రకటించాడు. ‘
ఎమ్మెల్యే పెద్ది | నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో మహిళా సంఘాల భవన నిర్మాణం కోసం అధికారులు ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేయాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించార�
గ్రామాల్లో తిరుగనివ్వం | అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దం
చుంచుపల్లి : మండలంలోని పలు పంచాయతీల్లో మంగళవారం పెసా గ్రామసభలుల్లో ట్రైకార్ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. మండలంలోని చుంచుపల్లి తండా, నందా తండా, విద్యానగర్ పంచాయతీ, ఎన్కేనగర్ పంచాయతీల్లో ఈ గ్రామసభల
ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు, మొక్కల పంపిణీ నాలుగోరోజు 2.67 లక్షల మొక్కలు నాటిన ప్రజలు హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతున్నది. నాలుగో రోజైన ఆదివారం రాష్ట�
ఎమ్మెల్యే ధర్మారెడ్డి | రాఫ్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, జూన్ 30: పల్లెల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లో పల్లె, పట్ట
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుగజ్వేల్, జూన్ 30: పల్లెప్రగతితో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కలెక్ట
వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమిని గురువారం వరంగల్ అర్బన్ జిల్లాలో రైతులు నిర్వహించుకున్నారు. హసన్పర్తి, ధర్మసాగర్ మండలాల్లో రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో
పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వర గంగ పారింది ఈ రోజే. ఎండిన పంటభూములు తడిచింది ఈ రోజే. తెలంగాణ రైతన్నల కాళ్లు కడిగింది ఈ రోజే. రాష్ట్ర ప్రజల కోసం ఏకంగా గోదావరి నదిని ఎత్తిపోసింది ఈ రోజే. తెలంగాణ వరప్రదాయిని,