పీహెచ్సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సంజీవనిలా మారాయి.. రోగుల ప్రాణాలకు భరోసా లభిస్తున్నది.. వైద్యులు, పడకలు, వైద్యసిబ్బంది, మందులతోపాటు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వాసు
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�
పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికోసం హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి
మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డ
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
గ్రామాల్లో కొలువుదీరుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి 5 చొప్పున ఏర్పాటు వడివడిగా సాగుతున్న పనులు 1,211 ప్రాంతాల్లో సిద్ధం హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగ
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మ