మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
మానవాళికి ప్రాణవాయువును అందించడంతోపాటు సమృద్ధిగా వర్షాలు కురిసేందుకు చెట్లు అవసరం. అడవులు క్రమంగా అంతరిస్తున్న తరుణంలో విరివిగా మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డ
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం దేశంలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఒకనాటి గ్రామాలేనా ఇవి అనేంతగా మార్పులు తీసుకొచ్చింది ఈ కార్యక్రమం. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామ�
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
గ్రామాల్లో కొలువుదీరుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు మండలానికి 5 చొప్పున ఏర్పాటు వడివడిగా సాగుతున్న పనులు 1,211 ప్రాంతాల్లో సిద్ధం హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగ
తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఈ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయం తెలిసిందే. ఉమ్మ
మహారాష్ట్రలో దిగ్బంధంలో 128 గ్రామాలు కర్ణాటకలో బడులు, కాలేజీలకు సెలవు నదుల్లో భారీగా పెరిగిన నీటిమట్టం పలు రాష్ర్టాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచనలు న్యూఢిల్లీ, జూలై 10: నైరుత�
జిల్లాకు వెయ్యి చొప్పున ఏర్పాటు 300 కోట్ల రుణం ఇవ్వనున్న స్త్రీనిధి త్వరలో టీఎస్రెడ్కో-స్త్రీనిధి ఒప్పందం హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్టాప్ యూనిట్ల�
గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ పథకం కామారెడ్డి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. యాస�
రైతన్నకు తోడుగా, పేదలకు అండగా నిలుస్తున్నది రాష్ట్ర పౌరసరఫరాలశాఖ. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది.