Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్త�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది.
వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్ల
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గ్రామీణ ప్రాంత పేద ప
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్ల�
పీహెచ్సీలు(ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) సంజీవనిలా మారాయి.. రోగుల ప్రాణాలకు భరోసా లభిస్తున్నది.. వైద్యులు, పడకలు, వైద్యసిబ్బంది, మందులతోపాటు సకల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.. వైద్యం కోసం ప్రజలు ప్రభుత్వాసు
తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం అందించేలా తపాలా శాఖ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు పోస్టల్ బీమాను అమలు చేస్తున్నది. 18 నుంచి 65 ఏళ్�
పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికోసం హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారా�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు అంతకంతకూ తగ్గుతున్నాయి