గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.
సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందేలా చూ సేందుకు సర్కారు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల �
చరిత్ర తెలుసుకోవడం అందరికీ ఆసక్తే. కానీ నేటి బీజీ లైఫ్లో అటువైపు చూడటం లేదు. పుట్టిన సొంత గ్రామం నేపథ్యం.. దాని చరిత్ర, వనరులు, స్థానిక మహనీయుల పేర్లు నేటితరానికి చాలావరకు తెలియడం లేదు.
Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
కరీంనగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 43.51 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆదివారం ఎంపీపీ తిప్పర్త�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది.
వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్ల
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గ్రామీణ ప్రాంత పేద ప
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
ఉమ్మడి రాష్ట్రంలో కనీస సౌకర్యాలు లేక పల్లెలు అల్లాడిపోయాయి. సాగు, తాగు నీరు లేక ప్రజలు అరిగోస పడ్డారు. గ్రామాలకు సరైన రహదారులు లేక అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే వాగులు ఉప్పొంగి ప్రవహించి కొన్ని పల్ల�