వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశం
ప్రగతి పథంలో పల్లెలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో పట్టణాలకు దీటుగా పల్లెల రూపురేఖలు మారాయి. ఏ ఊరికెళ్లినా అద్భుతమైన రోడ్లు,
జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వ
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో
మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.