మండలంలో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో గ్రామంలో దాదాపుగా 100 కుక్కలు ఉన్నాయి.
ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన ఆ ఊరు స్వపరిపాలనలో కొత్తరూపు సంతరించుకున్నది. ఇన్నాళ్లు శిథిల భవనాలు, కంపుకొట్టే డ్రైనేజీలు, చెత్తాచెదారంతో నిండిన రహదారులతో కళ తప్పిన పల్లె ఇప్పుడు ‘పల్లె ప్రగతి’
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశం
ప్రగతి పథంలో పల్లెలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో పట్టణాలకు దీటుగా పల్లెల రూపురేఖలు మారాయి. ఏ ఊరికెళ్లినా అద్భుతమైన రోడ్లు,
జనన, మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వ
ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన ములుగు ప్రాంతం గడిచిన నాలుగేళ్లలో ఎవరూ ఊహించిన రీతిలో అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన ములుగును సీఎం కేసీఆర్ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో