ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రత్యక్షంగా ఫలితాలనిస్తున్నది. దీంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగి పన్నుల చెల్లింపునకు ముందుకొస్తున్నా�
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు.
ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయిన గర్శకుర్తి నేడు పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం కృషితో సకల హంగులు అద్దుకొని అద్దంలా మెరిసిపోతున్నది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట
ఉప్పు కలపకుండా వేయించిన పల్లీలు స్నాక్స్గా మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ పల్లీలు తినడం వంటికి మంచిది కాదనేది ఓ అపోహ మాత్రమే! గుప్పెడన్ని తింటే సమస్యేమీ ఉండదు. శరీరానికి కావాల్సిన �
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీ�
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని, పల్లె ప్రగతితో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం బహ్దూర్ఖాన్పేట, నగునూర
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�