111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక న�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకింగ్ సేవలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వివిధ రూపాల్లో ఖాతాల్లో జమ అయిన నిధులను ప్రజలు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని ని�
ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య �
ఆస్తి పన్ను వసూళ్లు లక్ష్యం దిశగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రత్యక్షంగా ఫలితాలనిస్తున్నది. దీంతో ప్రజల్లోనూ అవగాహన పెరిగి పన్నుల చెల్లింపునకు ముందుకొస్తున్నా�
హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు.
ఉమ్మడి పాలనలో అన్నింటా వెనుకబడిపోయిన గర్శకుర్తి నేడు పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. ప్రభుత్వ సహకారం, పాలకవర్గం కృషితో సకల హంగులు అద్దుకొని అద్దంలా మెరిసిపోతున్నది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతోపాటు పోలీసు వ్యవస్థనూ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేసింది. ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్ట
ఉప్పు కలపకుండా వేయించిన పల్లీలు స్నాక్స్గా మంచి ఆహారం అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ పల్లీలు తినడం వంటికి మంచిది కాదనేది ఓ అపోహ మాత్రమే! గుప్పెడన్ని తింటే సమస్యేమీ ఉండదు. శరీరానికి కావాల్సిన �
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీ�
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు �