వానకాలం సీజన్ ప్రారంభమైంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రభుత్వం కాలువలు, మంజీరా నుంచి ఎత్తిపోతలు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతన్నలు ఒక్క ఎకరా వద�
పల్లెల ప్రగతే దేశాభివృద్ధికి సూచిక అన్నారు మహాత్మాగాంధీ. గ్రామసీమల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో తనదైన రీతిలో రూపొందించిన పల్లెప్రగతి ప్రత్యేక కార్యాచరణ ఫలితాలతో ఇప్పుడు పల్లెల�
ఉమ్మడి పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.
Minister Koppula Eshwar | తెలంగాణకు మణిహారం హరితహారమని, చెట్లు పెంపకం వల్ల గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) పేర్కొన్నారు.
అటవీ ప్రాంత గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కేంద్రం అనుమతులు ఇవ్వక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జ�
మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేకమంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ అలా కాకుండా సరైన ప్రణాళ�
మీలో ఎవరైనా సీఆర్టీ టీవీలు చూశారా.. నలభై ఏండ్ల క్రితం ఊర్లో ఒకటి, రెండు ఇండ్లల్లో మాత్రమే ఉండేవి. ఒక పెద్ద డబ్బా సైజులో ఓ టేబుల్ మీదనో.. ఒక స్టూల్పైనో సెల్ఫ్లోనో పెట్టుకుని కార్యక్రమాలు వీక్షించేవారు.
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పల్లె ల వైపు చూసేందుకు వైద్యులు ఇష్టపడకపోవడ మే అందుకు కారణం. అయితే, ఇప్పుడు ట్రెం డు మారింది. మారుమూల ప్రాంతాల్లోనూ సేవలు అందిం�
111 జీవోను పూర్తిగా ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ కీలక న�
Minister Mallareddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకింగ్ సేవలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వివిధ రూపాల్లో ఖాతాల్లో జమ అయిన నిధులను ప్రజలు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని ని�