అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల రూపురేఖలను మార్చేస్తున్నది. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం నిర్మించింది.
నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం 41 గ్రామ పంచాయతీ(జీపీ)లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఉంది. దీనికితోడు తండాలు, అనుబంధ గ్రామాలు కలుపుకుని 70కి పైగా గ్రామాలు ఉన్నాయి.
ఎన్నికల ముందు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేశవాపూర్ గ్రామంలో సుమారు రూ. 5.40కోట్ల అభివృద్ధి పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. డెంగీ, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర�
ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలతో పాటు గిరిజన గ్రామాలు, ఏజెన్సీ గూడాలు ఎక్కువ గా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండల కేం ద్రాలకు రావాలంటే ప్రజల
మారుమూల పల్లెలకూ నాణ్యతా ప్ర మాణాలను చేరవేసేందుకు, వస్తువుల నాణ్యతపై అవగాహన కల్పించేందుకు భారతీయ ప్ర మాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్స్) నిర్విరామంగా కృషి చేస్తున్నది.
తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ వర్ధంతిని జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల�
పల్లెలు ఆరోగ్యకరంగా మారాయి. సీజనల్ వ్యాధుల ప్రాబల్యం తగ్గింది. సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరించేవి.
Nita Ambani | నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్�