ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాల�
జిల్లా వ్యాప్తంగా 313 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి, మొక్కలు పెంచుతున్నారు. 16లక్షల71వేల మొక్కలు కొత్తగా సిద్ధం కాగా, గతేడాది మొక్కలు 16లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
సమస్యలు పరిష్కరించాలని పలు గ్రామాలు ప్రజలు సోమవారం లోక్సభ ఎన్నికలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బ్యాటరీ కంపెనీ ఏర్పాటుతో తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, పనులు నిలిపివేయాలని నాలుగు గ్రామాల ప్రజలు, తమ
నల్లగొండ రెవెన్యూ డివెజన్లో ఖాళీ అయిన రేషన్ డీలర్ల భర్తీ కోసం ఇటీవల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా అర్హుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ సర్కారు చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మా రాయని, ఆ పథకం చాలా బాగుండేదని మ హారాష్ట్ర అధికారుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ హయాంలో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న జోగులాంబ గద
పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా వారం రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఇటీవల ఉన్న�
ఈ నెల 7 నుంచి 14 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్లకు, మండలస్థాయి అధికారులకు, గ్రామ ప్రత్యేక అధికారులకు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక ఆదేశాలను జారీ చేశారు. ఆయా అధికారులతో శ
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తిలో రూ.15 లక్షలతో నిర్మించనున్న మురుగుకాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు.
MLA Jagadish Reddy | గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పేర్కొన్నారు.
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మారుమూల గ్రామాల పరిస్థితి. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని మారుమూల గ్రామాల ప్రజలకు పల్లెవెలుగు బస్సు సేవలు అందడం లేదు.