మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్' అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్
జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత గ్రామాల్లోకి రోడ్డు సర్వేకోసం వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండోవిడత రోడ్డు సర్వేకోసం ప్రతిపాదిత గ్రామాల్లోకి అధికారులు వెళ్తే.. తమ గ
పండుగల సమయంలో ఊళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిఘాతో పాటు రాత్రి సమయాల్లో గస్తీని మ�
Mass Hair Loss | అక్కడి ప్రజలకు వేగంగా జుట్టు రాలిపోతోంది. వారం రోజుల్లో వారికి బట్టతల వస్తున్నది. ఇది చూసి మూడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పల్లెల్లో ఇసుక క్వారీ సొసై టీ చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చెరుకురు గ్రామపంచాయతీ పరిధిలో చెరుకురు, బయ్యారం, రేగులపాడు, మోతుకుల గూ డెం గ్రామాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
ఒక చారిత్రక తప్పిదం.. ఒక విలీనం.. 60 ఏండ్ల గోసకు కారణమైంది. కొట్లాడి తెచ్చుకుంటే స్వేచ్ఛావాయువులు లభించాయి. ఇప్పుడు గ్రేటర్లో మరో విలీనం కలకలం రేపుతున్నది. మరో విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. కత్తి పక్కో
మహారాష్ట్రలో బుధవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతంలోని కెరమెరి మండలానికి చెందిన 12 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Telangana | తమ భవిష్యత్తును కాలరాసి ఫ్యూచర్ సిటీ కోసం నిర్మించే రోడ్డు మార్గానికి భూములు ఇచ్చేది లేదని రాచులూరు, బేగంపేట గ్రామాల రైతులు తెగేసి చెప్పారు.