Consumer Protection Act | వినియోగదారుడు వస్తువులు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని, కొనుగోలు చేసిన వస్తువుకు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలన్నారు. నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ కొనసాగేనా? జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు కోరిన విషయం తెలిసిందే.
Local body Elections | కమాన్ పూర్, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) పై గ్రామ యువత (Youth)ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారు. అన్ని రాజకీ�
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ �
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్' అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్
జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత గ్రామాల్లోకి రోడ్డు సర్వేకోసం వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండోవిడత రోడ్డు సర్వేకోసం ప్రతిపాదిత గ్రామాల్లోకి అధికారులు వెళ్తే.. తమ గ
పండుగల సమయంలో ఊళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిఘాతో పాటు రాత్రి సమయాల్లో గస్తీని మ�
Mass Hair Loss | అక్కడి ప్రజలకు వేగంగా జుట్టు రాలిపోతోంది. వారం రోజుల్లో వారికి బట్టతల వస్తున్నది. ఇది చూసి మూడు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పల్లెల్లో ఇసుక క్వారీ సొసై టీ చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చెరుకురు గ్రామపంచాయతీ పరిధిలో చెరుకురు, బయ్యారం, రేగులపాడు, మోతుకుల గూ డెం గ్రామాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ క్రైమ్ పెరుగుతున్నదని వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.