కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్ల బకాయిలు తీర్చేస్తామని.. లేని పక్షంలో గల్లాపట్టి అడగాలంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇ�
గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్ర
Adilabad | మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికే బ్లీచింగ్ పౌడర్ సంచులు పరిమితం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి బ్లీచింగ్ పౌడర్ సంచులు రాగ ఇప్పటి వరకు వాటిని గ్రామ పంచాయతీలకు �
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
మంచినీటి కష్టాలతో పల్లెల్లో ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. మిషన్ భగీరథ నీరు అందకపోవడంతో పలు గ్రామవాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓవర్హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేయించాల్సిన అధికారులు ఆ దిశగా �
రంగారెడ్డిజిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిఅర్హతలున్నప్పటికీ రాజకీయ సిఫార్సు లేకపోవడం వలన తమకు ఇండ్లు దక్కలేదని పలువురు �
వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి.
Sanitation | మెదక్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రత్యేకాధికారుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పారిశుధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాగా మెదక్ మండలంలో ప్రత్యేకా�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రె స్ సర్కారు విఫలమవుతున్నది. ఆత్మీయ భరోసా పథకం పైలట్ గ్రామాలకే పరిమితమైంది. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
missile debris | అమృత్సర్ పరిధిలోని పలు గ్రామాల్లో క్షిపణి శిథిలాలు కనిపించాయి. వీటిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పింది. ‘ప్రజలే పరిపాలకులు’ అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోయింది. పంచాయతీ పాలనకు మూలమైన ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో పూర్తి శ�
Collector Manu Choudhary | రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. మనిషికి ఆధార్ కార్డులాగ�
గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల్లో పెట్టిన మొక్కలు ఎండిపోతుండటంతో వాటి జాడ తెలియకుండా ఉండేందుకు గ్రామపంచాయతీల సిబ్బంది వాటికి నిప్పుపెడుతున్నారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2019 సెప్టెంబర్ 6న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు సరికొత్తగా ముస్తాబయ్యాయి. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 380 గ్రామ పంచాయతీల
ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.