బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశం�
గ్రామాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారపర్వం హోరెత్తుతోంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిన విషయం విదితమే. అయితే, ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ సెట్గా �
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవ�
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
50 ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధికి, పల్లెప్రగతి కా
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు�
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అని రామాయణ వాక్యం. డా॥సి.నారాయణ రెడ్డికి తన జన్మభూమి హనుమాజీ పేట అంతకు మించి అన్నది అక్షర సత్యమే కాదు, కవితాక్షర లిఖితం కూడా! ‘ఋతుచక్రం’ మొదలుకుని తన తల్లియాస తెలంగాణ
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�
పల్లెల్లో పులి దడ మొదలైంది. యేటా నవంబర్, జనవరి నెలల్లో అవి కలుసుకునే సమయం కాగా, సంచారం ఎక్కువగా ఉంటోంది. కానీ, ఈసారి మాత్రం అక్టోబర్లోనే వాటి అలజడి కనిపిస్తున్నది. వారం వ్యవధిలోనే రెండు చోట్ల పశువులపై దా�
ఆయుర్వేదానికి ఆయువుపట్టు కేరళ. దేశవిదేశాల నుంచి వైద్యం కోసం కేరళలోని పల్లెల చుట్టూ తిరుగుతుంటారు. ఏ రుగ్మత లేకున్నా.. ప్రకృతి ఆలయంలో నాలుగు రోజులు ఉండటానికి పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం,పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టిం�
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం లో గ్రామాల్లో ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా రిజర్వేషన్ల మాటే వినిపిస్తున్నది. మరోవైపు రిజర్వేషన్లను తమకు అనుకూలంగా మలుచుకోవడం కో�