ఉమామహేశ్వర ప్రాజెక్టులో చేపడుతున్న రిజర్వాయర్ వల్ల బల్మూరు మండల రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని దాదాపు 2,067ఎకరాల్లో రెండు పంటలు పండించే భూములను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రానున్నదని నిర�
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ మారుమూల గ్రామాల గిరిజనం తాగు నీటికి తండ్లాడుతున్నది. కొన్నిచోట్ల బోర్వెల్లు పాడైపోగా, మరికొన్ని చోట్ల బావులు అడుగంటి అష్టకష్టాలు పడుతున్నది.
Handpumps Repair | చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో నివారణకుగాను చేతిపంపుల రిపేర్లు చేపట్టడం జరుగుతుంది. గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్య�
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్ల అనుమతుల విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నిలుస్తున్
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని అర్జునపట్ల, కమలాయిపల్లి గ్రామాలను మద్దూర్ మండలం నుంచి చేర్యాల మండలానికి మారుస్తున్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
దేశవాళీ ఆవు పేడ కలిపిన నీటినే కళ్లాపిగా చల్లుతారు. ఎందుకంటే, భారతీయ గోవుకు ఉన్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమి సంహారిణి. అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములు ఉ�
Consumer Protection Act | వినియోగదారుడు వస్తువులు కొనేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని, కొనుగోలు చేసిన వస్తువుకు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలన్నారు. నల్గొండ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ కొనసాగేనా? జిల్లాలో ఉన్న 34 గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఇటీవలే ప్రభుత్వాన్ని జిల్లా అధికారులు కోరిన విషయం తెలిసిందే.
Local body Elections | కమాన్ పూర్, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికల (Local body Elections) పై గ్రామ యువత (Youth)ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో సమస్యలపై ప్రశ్నించే గొంతుకలుగా మారుతున్నారు. అన్ని రాజకీ�
వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీ�