Collector Manu Choudhary | రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. మనిషికి ఆధార్ కార్డులాగ�
గ్రామాల్లో పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల్లో పెట్టిన మొక్కలు ఎండిపోతుండటంతో వాటి జాడ తెలియకుండా ఉండేందుకు గ్రామపంచాయతీల సిబ్బంది వాటికి నిప్పుపెడుతున్నారు.
స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2019 సెప్టెంబర్ 6న ప్రారంభమైన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు సరికొత్తగా ముస్తాబయ్యాయి. జగిత్యాల జిల్లాలోని 18 మండలాల పరిధిలో 380 గ్రామ పంచాయతీల
ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది.
ఉమామహేశ్వర ప్రాజెక్టులో చేపడుతున్న రిజర్వాయర్ వల్ల బల్మూరు మండల రైతులకు లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని దాదాపు 2,067ఎకరాల్లో రెండు పంటలు పండించే భూములను కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి రానున్నదని నిర�
ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ మారుమూల గ్రామాల గిరిజనం తాగు నీటికి తండ్లాడుతున్నది. కొన్నిచోట్ల బోర్వెల్లు పాడైపోగా, మరికొన్ని చోట్ల బావులు అడుగంటి అష్టకష్టాలు పడుతున్నది.
Handpumps Repair | చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో నివారణకుగాను చేతిపంపుల రిపేర్లు చేపట్టడం జరుగుతుంది. గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్య�
Drinking Water | గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామాలకు తాగునీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ నీటిని సరాఫరా చేసింది. కానీ నేడు అందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడం, వచ్చిన �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్ల అనుమతుల విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నిలుస్తున్
సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలంలోని అర్జునపట్ల, కమలాయిపల్లి గ్రామాలను మద్దూర్ మండలం నుంచి చేర్యాల మండలానికి మారుస్తున్న ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
దేశవాళీ ఆవు పేడ కలిపిన నీటినే కళ్లాపిగా చల్లుతారు. ఎందుకంటే, భారతీయ గోవుకు ఉన్న గొప్ప శక్తి మరే ఇతర గోవులకు లేదు. ఆవుపేడ క్రిమి సంహారిణి. అంతేకాదు దేశీ ఆవుల మూత్రంలో, పేడలో ఎన్నో ఉపయోగకరమైన మిత్రక్రిములు ఉ�