సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభు త్వం ఎనిమిదేండ్లలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకే పల్లెబాట నిర్వహిస్తున్నట్లు పరిగి ఎమ్మె ల్యే కొ�
స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని, పల్లె ప్రగతితో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం బహ్దూర్ఖాన్పేట, నగునూర
మనిషి బతికున్నప్పుడే కాదు.. చనిపోయాక కూడా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణాల్లో వైకుంఠధామాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 50 వేలకు పైగా జనాభా ఉన్న జమ్మికుం�
ఒక ఆలోచన. ఆ ఆలోచనకు రూపం ఇవ్వాలనే సంకల్పం. సమష్టి కృషి. సర్కారు చొరవ. అధికారుల ప్రోత్సాహం. కుటుంబ సభ్యుల అండదండలు. అన్నీ తోడై.. మహిళల జీవితాలను మార్చేస్తున్నాయి. సరికొత్త ఆదాయ వనరును సృష్టిస్తున్నాయి.
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
ఇందూరు జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఊరూవాడా ప్రగతి పరుగులు పెడుతున్నది. ఆంధ్రుల పాలనలో అరవై ఏండ్లు గోసపడ్డ నిజామాబాద్ గడ్డ.. తెలంగాణ సిద్ధించాక సంక్షేమ ఫలాలు అందుకుంటున్నది.
ఖమ్మం జిల్లా నలుచెరుగులా ప్రగతి ముద్రలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఏ మారుమూల పల్లెకు వెళ్లినా.. స్వచ్ఛ మల్లెలు విరబూస్తున్నాయి. పల్లె, పట్టణ ప్రగతితో పల్లె, పట్న�
నేరాల నియంత్రణే లక్ష్యంగా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నేను సైతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది.
డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఇతర సిబ్బం ది తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరిలో 135 ఠాణాలు, 45 గ్రామాలను సందర్శించారు.
బాలికల భవితకు బాటలు వేసేదుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. అందులో భాగంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నది. అలాగే బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
పల్లె, పట్టణాల్లో సౌర కాంతులు విరజిమ్ముతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతోపాటు రుణ సహాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చేయూతనిస్తోంది. ఈ యూనిట్లను ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనా�