గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు.
గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2023-24 సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు.తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది.
తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదు.. లూజు వైర్లు లేవు.. గాలిదుమారమొస్తే రోజుల తరబడి గాఢ అంధకారానికి అవకాశమే లేదు.. సమస్య వస్తే క్షణాల్లో పరిష్కారం.. ఎక్కడికక్క�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విసృ్తతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులకు సూచించారు.
సోలార్ విద్యుత్ను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా మరింత చౌకగా విద్యుత్ అందేలా చూ సేందుకు సర్కారు సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాబోయే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల �
చరిత్ర తెలుసుకోవడం అందరికీ ఆసక్తే. కానీ నేటి బీజీ లైఫ్లో అటువైపు చూడటం లేదు. పుట్టిన సొంత గ్రామం నేపథ్యం.. దాని చరిత్ర, వనరులు, స్థానిక మహనీయుల పేర్లు నేటితరానికి చాలావరకు తెలియడం లేదు.