మహానగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పక్కా
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మార్చి 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు.
గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు 2023-24 సంవత్సరానికి ప్రణాళికలు రూపొందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు.తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది.
తెలంగాణ పల్లెలు ఇప్పుడు కాంతులు విరజిమ్ముతున్నాయి. ఎక్కడా లోవోల్టేజీ సమస్య లేదు.. లూజు వైర్లు లేవు.. గాలిదుమారమొస్తే రోజుల తరబడి గాఢ అంధకారానికి అవకాశమే లేదు.. సమస్య వస్తే క్షణాల్లో పరిష్కారం.. ఎక్కడికక్క�