మొహర్రం సందర్భంగా గ్రామాల్లో పీర్ల ఊరేగింపు సంబురంగా సాగుతున్నది. పల్లె ప్రజలు పీరీలను ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య వీధి వీధి తిరుగుతున్నారు. హిందూ, ముస్లింల సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.