మొహర్రం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన డబీర్పురలోని చారిత్రక బిబికా అలవా అషూర్ఖానాలో ప్రతిష్ఠించిన అలంలకు నగర పోలీస్ విభాగంల
రుయ్యాడి జనసంద్రమైంది. ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే పీరీలను దర్శించుకోవడానికి బారులుదీరారు.
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో జరిగిన వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొని ప్రత్య
మొహర్రం అంటనే అంటే త్యాగాల చరిత్ర.. రాచరిక వ్యవస్థ నిర్మూలనకు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హసన్, హుస్సేన్ మహనీయు లు చేసిన కృషి అంతా ఇంతా కాదు.. ము స్లింలకే కాదు.. ముస్లిమేతరులకు కూడా ఆ మహానీయుల త్యాగాలు మనస
అమ్మరో బీమమ్మ.. మా తల్లిరో బీమమ్మ.. అన్న పాటలతో పీర్ల సవారీ జరగనున్నది. శనివారం మొహర్రం వేడుకలకు సర్వం సిద్ధమైంది. కోయిలకొండలో జరిగే పీర్ల పండుగకు ప్రత్యేకత ఉన్నది. పీర్ల సవారీ చూసేందుకు వివిధ ప్రాంతాల నుం�
పరిగి టౌన్ : పరిగి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మొహర్రం వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి పాల్గొన్నారు. హిందూ ముస్లింలు కలిసి మెలిసి ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలని ఆయన సూచించా�
అమీర్పేట్: సనత్నగర్ సుభాష్నగర్లో మొహర్రం పండుగను స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. �