మొహర్రం (Muharram) పండుగ పురస్కరించుకొని మండలంలోని గ్రామాల్లో పీరీల ఊరేగింపులతో (Peerla Panduga) సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆయా గ్రామాల్లో పీరీల ఊరేగింపు ప్రారంభించి ఇంటింటికి సందర్శన చేస్తుండగా.. భక్తులు పిర�
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ముజావర్లు, శివసత్తులు పీరీలను వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తుల
యుద్ధంలో వీర మరణం పొందిన మహ్మద్ ప్రవక్త మనుమలు ఇమామ్ హసన్, ఇమామ్ హు స్సేన్ల త్యాగానికి గుర్తింపుగా జరుపుకొనే మొహర్రం (పీర్ల పండుగ ) వేడుకలకు బుధవారం కర్ణాటక, మహారాష్ట్రతోపా టు పలు పట్టణాలు, పరిసర గ్ర�
కుల మతాలకు అతీతంగా పీరీల పండుగ వైభవంగా జరుపుకుంటామని, సవారీ బంగ్లా నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టీ) గ్రామంలో సవారీ బంగ్ల
ఇద్దరు బాలుర అదృశ్యం | జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉ�