గ్రామపంచాయతీ ఎన్నికలతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్నది. మొదటి విడత ఎన్నికలు ఇప్పటికే ముగిసినందున రెండు, మూడో విడుతలో జరిగే ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు అభ్యర్థులు కదనరంగంలో దూసుకు
గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్దే లక్ష్యం పని చేయాలని కృషి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. నేరడిగొండ మండలంలోని నాగమల్యాల్ గ్రామానికి చెందిన ఏకగ్రీవంగా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక�
రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపట్టాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్నాయక్ సూచించారు.
కాంగ్రెస్ సర్కార్పై బీసీలు తిరుగుబాటు జెండాఎత్తారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీపై ఇచ్చిన రేవంత్రెడ్డి సర్కారు తమకు తీరని ద్రోహానికి పాల్పడిందని ఆ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్�
‘పల్లె పోరు’ ప్రచారంలో కాం గ్రెస్ నేతలకు అడుగడుగునా జనం నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నది. తమ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం గ్రామాలకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ‘రెండేండ్ల కాంగ్రెస్ వై
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు విసిగిపోయారని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వా�
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
‘సర్కారు ఆదాయం కోసం మేం చావాలా..? ఇసుక లారీలతో దుమ్ము ధూళి లేచి రోగాలపాలవుతున్నా పట్టించుకోరా..?’ అంటూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామ మహిళలు రోడ్డెక్కారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశం�
గ్రామాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారపర్వం హోరెత్తుతోంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిన విషయం విదితమే. అయితే, ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు సింగిల్ సెట్గా �
మొన్నటి వరకు పచ్చని చెట్లు, ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, మంకీఫుడ్ కోర్టులతో అలరారిన పల్లెలు రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేని తనంతో తమ ఆనవ�
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
50 ఏళ్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పల్లెలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఆదర్శంగా తీర్చిదిద్దారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామపంచాయతీల అభివృద్ధికి, పల్లెప్రగతి కా
ఒక గురువు పల్లెలన్నీ తిరిగి గ్రామస్థులకు నీతి బోధనలు చేయాలని భావించాడు. శిష్యులతో కలిసి ఎండనకా వాననకా ఊళ్లన్నీ పర్యటించడం ప్రారంభించాడు. కొండలు, గుట్టలు, నదులు, వంకలు కూడా దాటి బోధనలు చేయసాగాడు. అక్కడ దొర
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో పరిధిలోని రామేశ్వరంబండ, వీకర్ సెక్షన్ కాలనీ, బచ్చుగూడెం, ఐనోల్, పెద్ద కంజర్ల, చిన్నకంజర్ల గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందు�