గ్రామాల్లో పేరుకు పోతున్న సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు సరైన వేదిక లేక సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతి మూడు నెలలకోసారి మండల పరిషత్ కార్యాలయంలో క్రమం తప
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలో 59.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని రోడ్డుకు అడ్డంగా భారీ
militants blow up bridge | ఒక నదిపై ఉన్న కీలకమైన వంతెనను మిలిటెంట్లు పేల్చివేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఒక వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పుపెట్టారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు హెచ్చుతగ్గులతో మోటర్లు కాలిపోయి ఓ పక్కన రైతు తల్లడిల్లుతుండగా, మరోపక్క పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి రోజులు గడుస్తున్నా �
పర్యావరణ పరిరక్షణకు పల్లెలు నడుం బిగించాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నాయి. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, పేపర్తో తయారు చేసిన టీ కప్పుల వాడకంపై నిషేధం విధ
జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇటీవల ట్రాన్స్జెండర్ల రాకపై గ్రామకమిటీలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయమై కలెక్టర్ ఇలా త్రిపాఠి మానవతా దృక్పథంతో స్పందిస్తూ సమస్యకు పరిష్కారం చూపారు. సమీకృత జ
కాంగ్రెస్ పాలనలో గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్శాఖ పద్దుల సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ.. �
పల్లెలను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీనినే స్ఫూర్తిగా తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం ‘ఫిజిటల్' (ఫిజికల్ అండ్ డిజ
గొల్లపల్లి-చీర్కపల్లి నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ ప్రతిపాదిత ప్రాంత సమీప గ్రామాల రైతులు పట్టు వదలని విక్రమార్కుడిలా 49రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఆరు గ్రామా ల ప్రజలు తీ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా పల్లెల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల బ�
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అధికారులు అరకొర ఏర్పాట్లతో సరిపెట్టారు. దీంతో పండుగకు ఊరెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టి ఫ్రీ బస్సు ప�
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానిక�