హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ప్రారంభం కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులను ఆదివారం చింతలపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... ట్రిపుల్�
మండలంలోని దుబ్బగూడెం గ్రామ శివారులో పెద్దపులి అలజడితో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. నెల క్రితం బెజ్జూ రు నుంచి బయలుదేరిన పెద్దపులి(బీ1) అడవుల్లో సంచరిస్తూ వారం క్రితం ఇక్కడికి చేరుకున్�
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల�
మండలంలోని రాయకూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను అధికారులెవరూ పట్టించుకోవడంలేదని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామ పంచాయత
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
స్థానిక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను సాక్షాత్తూ అతడి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దహనం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడ�
అధికారుల సర్వేలో తమ పేర్లు రాలేదని, దీంతో రేషన్ కార్డులు రావేమోనని పాలమాకులకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల తప్పిదంతో సర్వే లిస్టులో తమ
పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అంతకు ముందు జంగమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, సర్పంచ
కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా ముత్తం గికి రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురితమైన ‘మళ్లీ నీటి సమస్య’ కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.కథనాన్ని చూసిన మిషన్ భగీరథ ఈఈ విజ�
Villagers Attacks Cops | పలు నేర కేసులున్న రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. (Villagers Attacks Cops) ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడ�
ప్రముఖ వాణిజ్య కేంద్రం మిర్యాలగూడ, అద్దంకి-నార్కెట్పల్లి హైవేకు ఆనుకుని ఉన్న గ్రామం శెట్టిపాలెం. సుమారు 6,500 జనాభా గల ఈ గ్రామానికి కీడు వచ్చిందంటూ ఊరుఊరంతా ఇండ్లకు తాళం వేసి గురువారం వనవాసానికి వెళ్లింద�