పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అంతకు ముందు జంగమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, సర్పంచ
కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా ముత్తం గికి రెండు నెలలుగా తాగునీరు రావడం లేదని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ప్రచురితమైన ‘మళ్లీ నీటి సమస్య’ కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించారు.కథనాన్ని చూసిన మిషన్ భగీరథ ఈఈ విజ�
Villagers Attacks Cops | పలు నేర కేసులున్న రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అక్కడకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. (Villagers Attacks Cops) ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడ�
ప్రముఖ వాణిజ్య కేంద్రం మిర్యాలగూడ, అద్దంకి-నార్కెట్పల్లి హైవేకు ఆనుకుని ఉన్న గ్రామం శెట్టిపాలెం. సుమారు 6,500 జనాభా గల ఈ గ్రామానికి కీడు వచ్చిందంటూ ఊరుఊరంతా ఇండ్లకు తాళం వేసి గురువారం వనవాసానికి వెళ్లింద�
చౌడాపూర్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్ చదివినవారు డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలు క్లినిక్లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఆ గ్రామస్తులు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం త
Leopard Attack | అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. దీంతో అది నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చ
సర్కారు వైద్యం సరిగా అందడం లేదు.. ప్రభుత్వ దవాఖానల్లో మందులుండవు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్పై ప్రజలు ప్రశ్నల వర�
Monkey Funeral | విద్యుదాఘాతంతో ఒక కోతి మరణించింది. దీంతో చలించిపోయిన గ్రామస్తులు మనిషి మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు. డీజే మ్యూజిక్ ఏర్పాటు చేయడంతోపాటు కొందరు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ�
Velerupadu incident | ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదరం, విప్పలకుంపు గ్రామాల మధ్య ఉన్న లోతువాగులో కొట్టుకుపోయిన బాధితులను గ్రామస్థులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.