Power Cuts | నిత్యం కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరెంటు కోతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.
Bihar Villagers Attack Cops | మద్యం తాగిన వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని చుట్టుముట్టారు. పోలీసులపై దాడి చేశారు.
Villagers Building Bridge | వంతెన కోసం పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలతో గ్రామస్తులు విసిగిపోయారు. ఏళ్లుగా నిర్మాణం జరుగకపోవడంతో సొంతంగా నిర్మించుకుంటున్నారు. దీని కోసం కోటి మేర నిధులు సేకరించారు.
Villagers Vandalise Hospital | ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో సోమవారం ఆడ చీతా జ్వాల, దాని నాలుగు పిల్లలపై రాళ్ల దాడి జరిగింది. చీతాల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఆఫ్రికా నుంచి రప్పించి ఈ జిల్లాలోనే పెంచుతున్నారు.
Villagers Loot Oil | రైస్ బ్రాన్ ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ దెబ్బతినడంతో నూనె కారసాగింది. దీంతో నూనెను పట్టుకునేందుకు స్థానికుల
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రం శివారులో బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ప్రారంభం కోసం అధికారులు చేస్తున్న సర్వే పనులను ఆదివారం చింతలపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే... ట్రిపుల్�
మండలంలోని దుబ్బగూడెం గ్రామ శివారులో పెద్దపులి అలజడితో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. నెల క్రితం బెజ్జూ రు నుంచి బయలుదేరిన పెద్దపులి(బీ1) అడవుల్లో సంచరిస్తూ వారం క్రితం ఇక్కడికి చేరుకున్�
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల�
మండలంలోని రాయకూర్ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను అధికారులెవరూ పట్టించుకోవడంలేదని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామ పంచాయత
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాలను కలపొద్దంటూ చిట్టి రామవరం, సుజాతనగర్ మండల ప్రజలు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసిన ర
స్థానిక ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను సాక్షాత్తూ అతడి నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు దహనం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దశబ్దాలుగా ఇక్కడ�
అధికారుల సర్వేలో తమ పేర్లు రాలేదని, దీంతో రేషన్ కార్డులు రావేమోనని పాలమాకులకు చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడుతున్నామని, అధికారుల తప్పిదంతో సర్వే లిస్టులో తమ