ధారూరు, మార్చి 18 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు కోట్పల్లి ప్రాజెక్ట్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధారూరు పోలీసుల�
ధారూరు, మార్చి18 : పని కోసం వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స�
పరిగి, మార్చి 18 : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శివభక్త సిరియాల వీధి నాటకం అయిదవ రోజు కార్యక�
ధారూరు, మార్చి 17 : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులను కేటాయించడం గర్వకారణమన్�
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�
పరిగి, మార్చి 1 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలో 101.34% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు �
వికారాబాద్ ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 8,629 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి
‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ స్కూళ్లకు మహర్దశ రానున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడతోపాటు అన్ని తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన అందుబాటులో తేనున్నారు. విద్యార్థు�
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని అంతారం గ్రామంలో సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో గ్రామంలో 16 చోట్ల ఏర్పాటు చే�
శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు, మీడియా సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పరిచయ కార్యక్రమం ని
: సీఆర్ఐఎఫ్ కింద చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మూడు రోడ్ల వెడల్పు, అభివృద్ధికి రూ.32కోట్లు మంజూరైనట్లు ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్ నియ�
Karimnagar | కరీంనగర్ (Karimnagar) పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు పట్టణంలోని కమాన్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది.