కోట్పల్లి, ఏప్రిల్ 06 : గ్రామంలో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు గ్రామ గ్రామాన మీతో నేను కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని జిన్నారం గ్�
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసు ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోష
వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఊరి బయటకు వెళ్లిన �
ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్�
ధారూరు, మార్చి 18 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు కోట్పల్లి ప్రాజెక్ట్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధారూరు పోలీసుల�
ధారూరు, మార్చి18 : పని కోసం వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స�
పరిగి, మార్చి 18 : ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో శివభక్త సిరియాల వీధి నాటకం అయిదవ రోజు కార్యక�
ధారూరు, మార్చి 17 : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులను కేటాయించడం గర్వకారణమన్�
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారు జాము నుంచే మహాదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ... శంభో శంకర అ�
పరిగి, మార్చి 1 : పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల్లో వికారాబాద్ జిల్లా పరిధిలో 101.34% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేండ్ల లోపు చిన్నారులు 93,232 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు �