వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి
పరిగి, జూన్ 01 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో పేద వర్గాల దశ మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని తమ న
కోట్పల్లి, జూన్ 01 : గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడొద్దనే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ
వికారాబాద్ : మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్
కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర�
వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ �
వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా �
పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ
వికారాబాద్ : పరిగి పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ దొంగ బాబా నిర్వాకం బయటపడింది. మంచి జరుగుతుందంటూ అశ్విని(18) అనే అమ్మాయి చేతులను నిప్పులపై పెట్టించాడు బాబా. దీంతో బాధితురాలి కాళ్లు, చేతులకు తీవ్�
పరిగి టౌన్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై యువకుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్
పరిగి, మే 12 : ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలం సుల్తాన్పూర్, రంగంపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ
పరిగి, మే 8 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా �
పరిగి, మే 6 : బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులో మహిళలు ముందున్నారని, 97 శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెం�