వికారాబాద్, జూన్ 9 : ఉచిత కంటి వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వై�
పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె, పట్టణాల్లో సందడి వాతావారణం వికారాబాద్,జూన్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు మరింత అభివృద్ధ�
వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి
పరిగి, జూన్ 01 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంతో పేద వర్గాల దశ మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని తమ న
కోట్పల్లి, జూన్ 01 : గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడొద్దనే ‘మీతో నేను’ కార్యక్రమాన్ని చేపట్టామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ
వికారాబాద్ : మన ఊరు- మన బడితో పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామంలో మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్
కోట్పల్లి, మే 31 : గ్రామాల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకే మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇంటింటికీ తిరిగి వెంటనే సంబంధిత అధికారుల సమక్ష్యంలోనే సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర�
వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ �
వికారాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసలలో పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా �
పరిగి, మే 27 : చిరుత దాడిలో పశువులు మృతి చెందగా వాటి యజమానులకు అటవీ శాఖ ద్వారా మంజూరైన పరిహారం డబ్బులకు సంబంధించిన చెక్కులు పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021 నవంబర్ 9వ