వికారాబాద్ : పెండ్లి బస్సు నీటిలో నీటిలో చిక్కుకుపోయింది. ఈ సంఘటన జిల్లాలోని మోమిన్పేట్ మండలం కేసారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ �
ధారూరు, జూన్ 20: దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు క�
ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకున�
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం
గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏ
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
Namasthe Telangana | పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారికి ఒత్తిడిని ఎలా జయించాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అలాంటి వాటిని ఛేదించి, విజయం సాధించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’
Parigi | వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృ�
తాండూరు, జూన్ 9 : ప్రజా ప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 12, 17, 25, 26వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి �
వికారాబాద్, జూన్ 9 : ఉచిత కంటి వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వై�
పరిగి, జూన్ 9 : పరిగి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పరిగిలోని 15వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
వికారాబాద్, జూన్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం పల్లె ప్రగతిలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంల�
ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లె, పట్టణాల్లో సందడి వాతావారణం వికారాబాద్,జూన్ 7: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు మరింత అభివృద్ధ�