రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో మే నెల మొదటి వారంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. గ్రేడ్ ‘ఎ’ �
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ స�
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాది కంటే అధికంగా రూ. 4,321 కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతారంగాలకు రూ.13,521 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.8,404 కోట్లు కేటాయి
వికారాబాద్ : వారిద్దరు చిన్నప్పట్నుంచి కలిసే చదువుకున్నారు.. ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా తెలుసు. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమించుకున్నారు. ఇక కలిసి జ�
కులకచర్ల, జూన్ 22 : వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలా
వికారాబాద్ : పెండ్లి బస్సు నీటిలో నీటిలో చిక్కుకుపోయింది. ఈ సంఘటన జిల్లాలోని మోమిన్పేట్ మండలం కేసారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ �
ధారూరు, జూన్ 20: దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు క�
ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకున�
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సీహెచ్.ప్రదీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఆసు పత్రిలో ప్రపంచ రక్తదాత దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యు లు రక్తదానం
గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం యాచారం గ్రామం లో ఏ
బంట్వారం, జూన్ 14 : గ్రామాల్లో నెల కొన్న సమస్యలను సాధ్యమైనంత వరకు సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం మండలలోని యాచారం, నూరుళ్లపూర్ గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడి�
Namasthe Telangana | పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవారికి ఒత్తిడిని ఎలా జయించాలి, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే సందేహాలు మదిలో మెదులుతుంటాయి. అలాంటి వాటిని ఛేదించి, విజయం సాధించేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’
Parigi | వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృ�
తాండూరు, జూన్ 9 : ప్రజా ప్రతినిధులు, అధికారులు అంకిత భావంతో ప్రజా సేవ చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని 12, 17, 25, 26వ వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి �