పరిగి, ఆగస్టు 3 : బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలోని 5వ వార్డు మందుల కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భ
ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూర�
వికారాబాద్, ఆగస్టు 1 : దళిత బంధు పథకంతో ఉన్నతమైన స్వయం ఉపాధి పొందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం ముందు దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్ల�
Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది..
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వ�
వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత
పరిగి, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిల�
తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం�
పరిగి, జూలై 15 : గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన �
రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు �
Vikarabad | వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గు�
వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మె
ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద�