అన్నదాతలకు మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలువగా.. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో మరో కార్యక్రమానిక�
వికారాబాద్, ఆగస్టు 5 : కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సం
ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
వికారాబాద్, ఆగస్టు 4 : వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ జయకుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా దవాఖాన�
మర్పల్లి, ఆగస్టు 4 : వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. గురువారం మర్పల్లి మండలం షాపూర్తండాలో మీతో-న�
పరిగి, ఆగస్టు 3 : బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి పట్టణంలోని 5వ వార్డు మందుల కాలనీలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భ
ధారూరు, ఆగస్టు 02: గ్రామంలో ప్రతి ఇంటికి సరిపడా మిషన్ భగీరథ నీళ్లు అందించాలని సంబంధిత అధికారులను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశించారు. మంగళవారం మీతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ధారూర�
వికారాబాద్, ఆగస్టు 1 : దళిత బంధు పథకంతో ఉన్నతమైన స్వయం ఉపాధి పొందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే నివాసం ముందు దళిత బంధు లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్ల�
Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లాలోని శివారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శివారెడ్డిపేట సమీపంలో బైకును కారు ఢీకొట్టింది..
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురిసింది. వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వ�
వికారాబాద్, జూలై 22 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల ఉత్పత్తుల పై జీఎస్టీ పెంచడం దుర్మార్గమని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత
పరిగి, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిల�
తాండూరు రూరల్, జూలై 20 : సమాజంలో అట్టడుగులో ఉన్న దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాం�