వికారాబాద్ పాంత్ర ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే నిత్యం బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 80 ఏండ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ప్రతి దినం వాహనాల సంఖ�
MLC Kavitha | పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి ఎమ్మెల్య
పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికోసం హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారా�
వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జ�
మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు.
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
Vikarabad Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడ�
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతున్నది. టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ప్రత్యేక సంస్కరణలతో బస్సులకు ప్రజాదరణ పెరిగింది. దీంతో దాదాపుగా అన్ని రూట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు
ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానతో కాగ్నానది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
వికారాబాద్ : అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతూ తాండూరు రూపురేఖలు మారుస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా
పరిగి టౌన్, ఆగస్టు 26 : ఐక్యతతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి మినిస్టేడియం ఆవరణలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు
సీఎం కేసీఆర్ పర్యటనకు కొంగరకలాన్ సిద్ధమైంది. ఇక్కడ నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నేడు ఆయన ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి సబితారె