నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
Vikarabad Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ధరూర్ మండలం కేరెల్లి బాచారం వంతెన వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. సంఘటనా స్థలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడ�
వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు �
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతున్నది. టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్న ప్రత్యేక సంస్కరణలతో బస్సులకు ప్రజాదరణ పెరిగింది. దీంతో దాదాపుగా అన్ని రూట్లు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు
ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానతో కాగ్నానది ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
వికారాబాద్ : అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతూ తాండూరు రూపురేఖలు మారుస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో కొత్త పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లా
పరిగి టౌన్, ఆగస్టు 26 : ఐక్యతతో పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగి మినిస్టేడియం ఆవరణలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు
సీఎం కేసీఆర్ పర్యటనకు కొంగరకలాన్ సిద్ధమైంది. ఇక్కడ నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ను నేడు ఆయన ప్రారంభించనుండగా, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి సబితారె
రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్క�
వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
వికారాబాద్లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 3.22 గంటలకు చేరుక�
వికారాబాద్లో రూ.60.70కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్�
పాలమూరు-రంగారెడ్డిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. జిల్లాలోనాలుగు లక్షల ఎకరాల్లో నీరు పారించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కల�
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్