వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో చుట్టూ పక్కల జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు
కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు.
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, మహిళా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార