కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ జోరందుకున్నది. బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, కులకచర్ల తదితర మండలాల్లో అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను సేకరిస్తున్నారు.
పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, మహిళా అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రార
వికారాబాద్ పాంత్ర ప్రజలు హైదరాబాద్కు వెళ్లాలంటే నిత్యం బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 80 ఏండ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నది. ప్రతి దినం వాహనాల సంఖ�
MLC Kavitha | పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి ఎమ్మెల్య
పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనికోసం హైదరాబాద్లోని బస్తీ దవాఖానల మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. వికారా�
వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జ�
మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు.