జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు.
తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించా�
అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. శుక్రవారానికి ఆరో రోజుకు చేరుకున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 42 బృందాల �
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల�
13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం�
జంతువులను హింసించకుండా, వాటిపై కరుణతో ఉంటూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కలెక్టర్ నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా పా టించాల్స
కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికంగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కంట
Kotpally project | సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం
దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దళితబంధు పథకం కింద ఇచ్చిన రూ.10 లక్షలతో వాహనాలు కొనుగోలు చేసి, వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నాడు కూలీపని చేసిన వారు.. మినీ డెయిరీ, ప
అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
గొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉం