వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 20లో 2007లో తాము కొన్న పదెకరాల భూమిలో ఎకరం తగ్గిందని హైదరాబాద్ మేయర్, విజయలక్ష్మీ, ఆమె తమ్ముడు వెంకటేశ్వరరావు తెల�
గొల్లకురుమల ఇంట ఏటా కాసుల పంట పండుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించిన గొర్రెల యూనిట్లు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో రూ.125 కోట్ల వ్యయంతో 11,333 గొర్రెల యూనిట్లను పంపిణీ చ�
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను అందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం ఆమె వికారాబాద్ పట్టణం శ్రీరామ్నగర్కాలనీలోని రేషన్ షాపును.. పట్టణ�
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధు�
మండలంలో 11గ్రామ పంచాయతీలు ఉండగా, 14 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొత్తం జనాభా సుమారు 20వేలకు పైగా ఉంది. మండ లంలో మొత్తం 11 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 42.336 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి పది రోజు ల్లో పూర్తి చేయాలని వికారా బాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినుపించుకున్నారు. పార్టీ శ్రేణులు మండల కేంద
వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో సాగు చేస్తున్న వేరుశనగ పంట ఆశాజనకంగా ఉన్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో బోర్లలో భూగర్భజలాలు పెరిగాయి. రైతులు ప్రతి ఏటా వ్యవసాయ బోర్ల కిందే యాసంగిలో వేరుశనగ
నాటి ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాలు.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ నిధులను వినియోగించుకుంటూ అన
వికారాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.250 కోట్లత�
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో చుట్టూ పక్కల జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు