అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
Minister Niranjan Reddy | అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ర�
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిర�
మర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, ఇండ్లపై వడగండ్లు పడడంతో తెల్లని మంచుతో కప్పుకుపోయినట్లు, విదేశాల్లో ఉన్న మాదిరిగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయి. వర్�
Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్ర�
బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో 94.76 శాతం పోలింగ్ నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86.9 పోలిం
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్�