బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెం
రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో 94.76 శాతం పోలింగ్ నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86.9 పోలిం
గ్రామాల్లోని సర్పంచ్లు, అధికారులు సమష్టిగా కలిసి అభివృద్ధి పనులను చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. దోమ మండలం దోర్నాల్పల్లి గ్రామంలో గురువారం కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ సంచిత్
జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన రూ.60 కోట్ల పనులను మార్చి లోపు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్�
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లి, గోధుమగూడ, సర్పన్పల్లి, రాళ్లచిటెంపల్లి గ్రామాలను వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోకి మార్చాలని శనివారం అసెంబ్లీ సమావేశం
వికారాబాద్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్నెపల్లిలోని బాల రక్షా భవన్ కార్యాలయంలో బుధవారం జువైనల్ జస్టిస్ బోర్డ్ (బాలల న్యాయ మండలి)ను వికారాబాద్ జిల్లా జడ్జి సుదర్శన్, ఫస్ట్ క్లాస్ మెజిస్�
రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
వికారాబాద్ జిల్లా కలెక్టర్గా నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్గా ఎస్.హరీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో కంటి వెలుగు నిర్వహిస్తున్నారు.7వ రోజు 33021 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 10,728 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. 5419 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ క�