వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�
సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో ఉన్న జిల్లాలోని ఎంతోమంది పేదల కండ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి�
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్�
ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో రూ.25లక్షలతో ఏర్పా�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి
దశాబ్ది ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనం ద్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దశ
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల ని�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్�
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన తులసి..అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైంది. తైవాన్ వేదికగా జూన్ 10 నుంచి జరిగే సాఫ్ట్బాల్ టోర్నీకి వెళ్లేందుకు తులసికి పాస్పోర్�