ప్రభుత్వ దవాఖానలో అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించనున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో రూ.25లక్షలతో ఏర్పా�
గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అ�
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి
దశాబ్ది ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనం ద్ పిలుపునిచ్చారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా దశ
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచే మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానున్నది. కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రెండేండ్లు పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తరగతుల ని�
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో జోరుగా తూకాలు జరుగుతున్నాయి. రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట ఆలస్యంగా చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలు
పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister In
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్�
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన తులసి..అంతర్జాతీయ సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైంది. తైవాన్ వేదికగా జూన్ 10 నుంచి జరిగే సాఫ్ట్బాల్ టోర్నీకి వెళ్లేందుకు తులసికి పాస్పోర్�
జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులన్నింటినీ వారం రోజుల్లో ప్రారంభించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం చెక్ డ్యాములు, మన ఊరు మన బడి, రెండో విడుత గొర్రెల పంపి�
ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, ర�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని...రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి.. వికారాబాద్ ఎమ్మ�
Harish Rao | వికారాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్( Vikarabad ), తాండూర్( Tanduru )కు కృష్ణా జలాలు( Krishna Water ) తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) స్పష్టం చేశారు. పాలమూరు పం�
వికారాబాద్ జిల్లాలోని రైల్వే గేట్లు, బ్రిడ్జిలకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం మాత్రం లభించకపోవడం �
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ