జిల్లాలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిం�
జిల్లాలో ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. వానకాలం ప్రారంభం నుంచి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో వరి సాగు అంచనాలకు మించి పెరగడం గమనార్హం. చెరువులు నిండడంతోపాటు బోరు బావుల్లో కూడా నీరు రావడంత
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో జంట జలాశయాలకు వరద పోటిత్తింది. ఇప్పటికే నిండు కుండల్లా ఉండటంతో అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Osman
Crime news | ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి, కొడుకుల గొడవలో తండ్రి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ �
‘దళితబంధు’తో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లు మంజూరు కాగా, ఒక్కొక్కరికీ రూ.10 లక్షల సాయాన్ని అందించింది. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లలో సక్సెస్ సాధ
ఎన్నో ఏండ్లుగా వెనుకబడిన వికారాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. నియోజకవర్గానికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులను కేటాయిస్తున్నది. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎ�
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కే
వికారాబాద్ జిల్లాలో భారతీయ జనతాపార్టీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ (Chandrasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy)కి తన రాజీనామా లేఖ
కొత్త ఓటర్ల నమోదుతోపాటు పేర్లు, అడ్రస్ల మార్పులు, చేర్పునకు సంబంధించి మార్చి నుంచి జూలై 15 వరకు ఎన్నికల సంఘం అవకాశమివ్వగా, కొత్త ఓటర్లుగా 23,852 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 21,781 దరఖాస్తులకు జిల్లా ఎన్ని�
వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రారంభమైన వాన.. ఇంకా కురుస్తూనే ఉన్నది.
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�
సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో ఉన్న జిల్లాలోని ఎంతోమంది పేదల కండ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి�
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసేందుకు మున్సిపల్శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పట్టణ స్థానిక సంస్థలను తొమ్మిది క్లస్టర్�