జిల్లాల పునర్విభజన ప్రక్రియపై పునర్విచారణ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో వికారాబాద్ జిల్లాలో కొత్త చర్చకు తెరలేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియను మళ్లీ చేపడితే వికారాబాద్ పెద్ద జిల్లా�
హైదరాబాద్లోని (Hyderabad) పలు చోట్ల తూనికలు, కొలతల శాఖ తనిఖీలు నిర్వహించారు. దుకాణాదారులు తూనికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు 54 కేసులు నమోదుచేశారు.
Speaker Prasad Kumar | వచ్చే ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్(vikarabad) జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar )అన్నారు.
Speaker Prasad Kumar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar) అధికారులను ఆదేశించారు.
Vikarabad | కారు అదుపుతప్పి చెరువు(Pond)లోకి దూసుకెళ్లిన(Car plunged) ఘటన జిల్లాలోని శివారెడ్డి పేటలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరికి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తుండగా సోమవారం �
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు.
వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్�
Vikarabad | ప్రమాదవశాత్తు బావి(well)లో పడి ఓ యువకుడు మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ (Vikarabad) జిల్లా దోమ మండలం లింగనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెంద�
Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Vikarabad, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Vikarabad, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Vikarabad,