రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్క�
వికారాబాద్ జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తర
వికారాబాద్లో రూ. 60.70 కోట్లతో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు 3.22 గంటలకు చేరుక�
వికారాబాద్లో రూ.60.70కోట్లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన సమీకృత జిల్లా కలెక్టరేట్ను మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. వికారాబాద్లోని ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్�
పాలమూరు-రంగారెడ్డిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. జిల్లాలోనాలుగు లక్షల ఎకరాల్లో నీరు పారించే బాధ్యత తనదేనని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మంగళవారం వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సమీకృత కల�
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లోని ఎన్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ జెం�
వికారాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడి ఎన్నేపల్లి�
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం �
వికారాబాద్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున, ఈ నెల 8న(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్ల