వికారాబాద్ : రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికారాబాద్ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లోని ఎన్
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ టీఆర్ఎస్ జెం�
వికారాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడి ఎన్నేపల్లి�
జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆ�
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం �
వికారాబాద్, ఆగస్టు 7 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నందున, ఈ నెల 8న(సోమవారం) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్ల
అన్నదాతలకు మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలువగా.. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో మరో కార్యక్రమానిక�
వికారాబాద్, ఆగస్టు 5 : కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సం
ధారూరు,ఆగస్టు 05 : పేద ప్రజలకు కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేసుకునే వెసులు బాటు కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధిఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం
వికారాబాద్, ఆగస్టు 4 : వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ జయకుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా దవాఖాన�
మర్పల్లి, ఆగస్టు 4 : వర్షాకాలం సందర్భంగా గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. గురువారం మర్పల్లి మండలం షాపూర్తండాలో మీతో-న�